Share News

Indian stock market: నాలుగో రోజూ నష్టాలే

ABN , Publish Date - Jul 15 , 2025 | 05:10 AM

భారత స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు వరుసగా నాలుగో రోజూ నష్టాలు చవిచూశాయి. ఐటీ రంగ షేర్లలో అమ్మకాలు, విదేశీ పోర్ట్‌ఫోలియో...

Indian stock market: నాలుగో రోజూ నష్టాలే

సెన్సెక్స్‌ 247 పాయింట్లు డౌన్‌

ముంబై: భారత స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు వరుసగా నాలుగో రోజూ నష్టాలు చవిచూశాయి. ఐటీ రంగ షేర్లలో అమ్మకాలు, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల ఉపసంహరణ కారణంగా సోమవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ ఒకదశలో 490 పాయింట్లు క్షీణించింది. మళ్లీ కాస్త కోలుకున్న సూచీ.. చివరికి 247.01 పాయింట్ల నష్టంతో 82,253.46 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 67.55 పాయింట్లు కోల్పోయి 25,082.30 వద్ద ముగిసింది.

ఇవి కూడా చదవండి

నీ వయస్సు అయిపోయింది.. అందుకే..

ఆస్తి తగాదా.. యువకుడి హైడ్రామా.. చివరకు ఏమైందంటే

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 15 , 2025 | 05:10 AM