Share News

అజాద్‌ ఇంజనీరింగ్‌ కొత్త యూనిట్‌ షురూ

ABN , Publish Date - Apr 30 , 2025 | 05:51 AM

అజాద్‌ ఇంజనీరింగ్‌ హైదరాబాద్‌ సమీపంలోని తునికిబొల్లారంలో అధునాతన ఉత్పత్తి యూనిట్‌ను ప్రారంభించింది....

అజాద్‌ ఇంజనీరింగ్‌ కొత్త యూనిట్‌ షురూ

అజాద్‌ ఇంజనీరింగ్‌ హైదరాబాద్‌ సమీపంలోని తునికిబొల్లారంలో అధునాతన ఉత్పత్తి యూనిట్‌ను ప్రారంభించింది. వైమానిక, రక్షణ, ఇంధన, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ రంగాలకు అవసరమైన ప్రెసిషన్‌ ఇంజనీరింగ్‌ పరికరాలను కంపెనీ ఈ యూనిట్‌లో తయారు చేయనుంది. ఏటా లక్ష బ్లేడ్ల ఉత్పత్తి సామర్ధ్యంతో ఈ యూనిట్‌ ఏర్పా టు చేసినట్టు చైర్మన్‌, సీఈఓ రాకేశ్‌ చోప్దార్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే

Akshay Tritiya: అక్షయ తృతీయకు గోల్డ్ కొనలా..వెయిట్ చేయాలా

NaBFIDలో అనలిస్టు పోస్టులకు నోటిఫికేషన్.. రూ.14 లక్షల జీతంతో మంచి ఛాన్స్

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 30 , 2025 | 06:06 AM