Smart Cities Mission : స్మార్ట్సిటీల కింద 7,500 ప్రాజెక్టులు పూర్తి
ABN , Publish Date - Feb 01 , 2025 | 04:32 AM
స్మార్ట్ సిటీస్ మిషన్ కింద ఇప్పటి వరకు 1.5 లక్షల కోట్ల విలువైన 7,500 కోట్ల ప్రాజెక్టులు పూర్తి చేసినట్లు సర్వే వెల్లడించింది. 2015లో ప్రభుత్వం దీన్ని ప్రారంభించింది.
స్మార్ట్ సిటీస్ మిషన్ కింద ఇప్పటి వరకు 1.5 లక్షల కోట్ల విలువైన 7,500 కోట్ల ప్రాజెక్టులు పూర్తి చేసినట్లు సర్వే వెల్లడించింది. 2015లో ప్రభుత్వం దీన్ని ప్రారంభించింది. అయితే ఈ ఏడాది జనవరి 13 నాటికి రూ.1.64 లక్షల కోట్ల విలువైన 8,058 ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.