Share News

వేతన బకాయిలను చెల్లించాలి

ABN , Publish Date - Nov 13 , 2025 | 12:06 AM

గజపతినగరం, పురిటిపెంట గ్రామ పంచాయతీల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు వేతనబకాయిలను తక్షణమే చెల్లించాలని సీఐటీయూ జిల్లాఉపాధ్యక్షురాలు వి.లక్ష్మి కోరారు.

వేతన బకాయిలను చెల్లించాలి
గామసచివాలయంవద్ద నిరసన తెలియజేస్తున్న పంచాయతీకార్మికులు

గజపతినగరం, నవంబరు12(ఆంధ్రజ్యోతి): గజపతినగరం, పురిటిపెంట గ్రామ పంచాయతీల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు వేతనబకాయిలను తక్షణమే చెల్లించాలని సీఐటీయూ జిల్లాఉపాధ్యక్షురాలు వి.లక్ష్మి కోరారు. బుధవారం గజపతిన గరం గ్రామ సచివాలయం వద్ద నిరసన తెలిపారు. అనంతరం అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో నాగేశ్వరరావు, కోటేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Nov 13 , 2025 | 12:06 AM