యోగా దినోత్సవం విజయవంతం చేయాలి
ABN , Publish Date - Jun 17 , 2025 | 11:57 PM
యోగా దినోత్సవం విజయవం తంచేయాలని పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ఎస్ఎన్ వర్మ కోరారు. మంగళవారం విజయనగరంలో ఎమ్మెల్యేలు అదితిగజపతిరాజు,భాష్యం ప్రవీణ్తో కలిసి నియోజకవర్గనాయకులతో యోగాదినోత్సవఏర్పాట్లపై సమీక్షించారు.
విజయనగరం రూరల్, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): యోగా దినోత్సవం విజయవం తంచేయాలని పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ఎస్ఎన్ వర్మ కోరారు. మంగళవారం విజయనగరంలో ఎమ్మెల్యేలు అదితిగజపతిరాజు,భాష్యం ప్రవీణ్తో కలిసి నియోజకవర్గనాయకులతో యోగాదినోత్సవఏర్పాట్లపై సమీక్షించారు. నియో జకవర్గ పరిధిలోని గ్రామాలు, డివిజన్ల నుంచి నాయకులు, కార్యకర్తలు కార్యక్ర మంలో పాల్గొనాలన్నారు.కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఐవీపీ రాజు, ప్రసా దుల ప్రసాద్, బొద్దల నర్సింగరావు, ఆల్తిబంగారుబాబు, నర్సింగరావు, కంది మురళీ నాయుడు, అవనాపు విజయ్, సూర్యకుమారి, అనురాధ బేగం పాల్గొన్నారు.