Share News

సమస్యల పరిష్కారానికి కృషి: విప్‌

ABN , Publish Date - Nov 08 , 2025 | 11:52 PM

అధికారులతో మాట్లాడి సమ స్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరి హామీ నిచ్చారు.గుమ్మలక్ష్మీపురంలోని క్యాంప్‌కార్యాలయంలో శనివారం ప్రజాదర్బార్‌ నిర్వహించారు.

 సమస్యల పరిష్కారానికి కృషి: విప్‌
వినతులు పరిశీలిస్తున్న జగదీశ్వరి

గుమ్మలక్ష్మీపురం, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి):అధికారులతో మాట్లాడి సమ స్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరి హామీ నిచ్చారు.గుమ్మలక్ష్మీపురంలోని క్యాంప్‌కార్యాలయంలో శనివారం ప్రజాదర్బార్‌ నిర్వహించారు.ఈసందర్భంగా ఐదుమండలాల నుంచి వచ్చిన అర్జీదారులు తమ సమస్యలను వినతిపత్రాలను అందించారు. కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Nov 08 , 2025 | 11:52 PM