Share News

30న సీఎం చంద్రబాబు పాడేరు రాక?

ABN , Publish Date - Jun 27 , 2025 | 12:41 AM

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 30న అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు వస్తారని తెలిసింది.

30న సీఎం చంద్రబాబు పాడేరు రాక?

పాడేరు, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి):

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 30న అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు వస్తారని తెలిసింది. జూలై నెల సామాజిక పెన్షన్ల పంపిణీ ప్రక్రియను ఆయన ఇక్కడే లాంఛనంగా ప్రారంభిస్తారని, గిరిజనులతో బహిరంగ సభ నిర్వహిస్తారని సమాచారం. అయితే ముఖ్యమంత్రి పర్యటనను అధికారులు అధికారికంగా ధ్రువీకరించలేదు.

Updated Date - Jun 27 , 2025 | 12:41 AM