Share News

విద్యుత్‌ చార్జీలు 9సార్లు పెంచిన జగన్‌

ABN , Publish Date - May 29 , 2025 | 05:32 AM

విద్యుత్‌ రంగంలో సంస్కరణలు తీసుకువచ్చిన ఘనత చంద్రబాబుదేనని, జగన్‌ ఐదేళ్ల పాలనలో ఈ రంగం పూర్తిగా ధ్వంసమైందని విమర్శించారు. ప్రస్తుతం చంద్రబాబు మళ్లీ పవన, సౌర విద్యుత్‌ ప్రాజెక్టులతో విద్యుత్‌ ఉత్పత్తి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.

విద్యుత్‌ చార్జీలు 9సార్లు పెంచిన జగన్‌

‘రాష్ట్రంలో విద్యుత్‌ రంగాన్ని సంస్కరణలతో ముందుకుతెచ్చిన ఘనత సీఎం చంద్రబాబుదే. జగన్‌ ఐదేళ్ల కాలంలో విద్యుత్‌ రంగాన్ని సర్వనాశనంచేశారు. 9సార్లు విద్యుత్‌ చార్జీలు పెం చారు. రాష్ట్రంలో మరింత విద్యుత్‌ ఉత్పత్తి చేసి పక్క రాష్ట్రాలకు అందించేందుకు పవన, సౌర విద్యుత్తు ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు చొరవ చూపుతున్నారు.’

- మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ (అంశం: విద్యుత్‌ రంగంలో విప్లవాత్మక మార్పులు)


Also Read:

మరోసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు

బీజేపీ నేతలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వార్నింగ్

For More Telugu And National News

Updated Date - May 30 , 2025 | 03:03 PM