Share News

తోటపల్లి నుంచి నీరు విడుదల చేయాలి

ABN , Publish Date - May 29 , 2025 | 11:46 PM

తోటపల్లి నుంచి నీరు ఈ ఏడాది సకాలం లో విడిచిపెట్టి రైతులను ఆదుకోవాలని దేవరాపల్లి రైతులు వి.జోగురాజు మౌళితదితరులు వ్యవసాయ అధికారులను కోరారు.

  తోటపల్లి నుంచి నీరు విడుదల చేయాలి
. రైతులతో మాట్లాడుతున్న జిల్లా వ్యవసాయాధికారి కోరాడ త్రినాఽథరావు :

రణస్థలం, మే 29 (ఆంధ్రజ్యోతి):తోటపల్లి నుంచి నీరు ఈ ఏడాది సకాలం లో విడిచిపెట్టి రైతులను ఆదుకోవాలని దేవరాపల్లి రైతులు వి.జోగురాజు మౌళితదితరులు వ్యవసాయ అధికారులను కోరారు. జిల్లా వ్యవసాయ అధి కారి కోరాడ త్రినాఽథరావు గురువారం తోటపల్లి కాలువ పరిధిలో పరిశీలించారు కార్యక్రమంలో దేవరాపల్లి, వేల్పురాయి, బంటుపల్లి రైతులు పాల్గొన్నారు.

Updated Date - May 29 , 2025 | 11:46 PM