వీఆర్ఏలకు పదోన్నతులు ఇవ్వాలి
ABN , Publish Date - May 21 , 2025 | 12:00 AM
: వీఆర్ఏలకు ఇంటర్ అర్హతతో పదోన్నతులు కల్పించాలని వీఆర్ఏల సంఘం రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు వై.అప్పలస్వామి కోరారు.
శ్రీకాకుళం కలెక్టరేట్, మే 20(ఆంధ్రజ్యోతి): వీఆర్ఏలకు ఇంటర్ అర్హతతో పదోన్నతులు కల్పించాలని వీఆర్ఏల సంఘం రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు వై.అప్పలస్వామి కోరారు. మంగళవారం శ్రీకాకుళంలోని రెవెన్యూ భవనంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సీనియారిటీ ప్రాతిపదికగా అర్హు లైన వీఆర్ఏలకు సీపీటీ వెసులుబాటు కల్పించి, న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో మల్లేష్, ఉదయకిరణ్, సుధీర్, భూలోక, దుర్గారావు, పార్వతి, సౌజన్య, ప్రసాద్, ఎరకమ్మ, ఉదయ్కుమార్, రమణమ్మ పాల్గొన్నారు.