సైకిల్పై విజయవాడ కనక దుర్గమ దర్శనానికి
ABN , Publish Date - Sep 24 , 2025 | 12:21 AM
విజయవాడ కనక దుర్గమ్మ మొక్కులు చెల్లించుకోవాలని పలాస, సోంపేట ప్రాంతానికి చెందిన పొందర రవికుమార్, మడ్డు శంకరరా వు, బతకల దీర్ఘారావు మంగళవారం సైకిల్పై బయలుదే రారు.
పలాస, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): విజయవాడ కనక దుర్గమ్మ మొక్కులు చెల్లించుకోవాలని పలాస, సోంపేట ప్రాంతానికి చెందిన పొందర రవికుమార్, మడ్డు శంకరరా వు, బతకల దీర్ఘారావు మంగళవారం సైకిల్పై బయలుదే రారు. ఈ మేరకు స్థానిక రైల్వేస్టేషన్లో సీతారామాల యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి సైకిల్ యాత్ర ప్రారంభించారు. సుమారు 700 కిలోమీటర్లు తాము సైకి ల్పై వెళ్లి దుర్గమ్మను దర్శించుకుంటామన్నారు. ఈ సంద ర్భంగా యాత్రికులు మాట్లాడుతూ.. పదేళ్ల కిందట మొక్కు కున్నామని.. ఇప్పుడు చెల్లించుకుంటున్నామని తెలిపారు.