Share News

వ్యర్థ జలాలు శుద్ధి చేయండి

ABN , Publish Date - Mar 11 , 2025 | 11:40 PM

): పరిశ్రమల వ్యర్థ జలాలు శుద్ధిచేసి కందివలసగెడ్డ, సముద్రంలోకి విడిచిపెట్టాలని నారువ, అక్కయ్యపాలెం, బోయిపాలెం గ్రామస్థులు కోరారు.

 వ్యర్థ జలాలు శుద్ధి చేయండి
పరిశ్రమ ఎదుట ఆందోళన చేస్తున్న యువకులు, మహిళలు:

రణస్థలం, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): పరిశ్రమల వ్యర్థ జలాలు శుద్ధిచేసి కందివలసగెడ్డ, సముద్రంలోకి విడిచిపెట్టాలని నారువ, అక్కయ్యపాలెం, బోయిపాలెం గ్రామస్థులు కోరారు. మంగళవారం పైడిభీమవరం పంచాయతీ పరిధిలోని సరాకా పరిశ్రమఎదురుగా ఆందోళనచేశారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ పరిశ్రమల వ్యర్థాల వలన అనారోగ్యం పాలవుతున్నామని వాపో యా రు. భూగర్భ జలాలు, కందివల గెడ్డ కలుషితమయ్యిందని తెలిపారు.

Updated Date - Mar 11 , 2025 | 11:40 PM