శ్రీకాకుళంలో ఐవీఎఫ్ కేంద్రాల తనిఖీ
ABN , Publish Date - Jul 29 , 2025 | 11:55 PM
శ్రీకాకుళంలోని ఐవీఎఫ్ కేంద్రాలను డిప్యూటీ డీఎంహెచ్వో మేరీ క్యాథరిన్ మంగళవారం తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలో నమోదవుతున్న కేసుల రికార్డులు, పనితీరును పరిశీలించారు.
అరసవల్లి, జూలై 29(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళంలోని ఐవీఎఫ్ కేంద్రాలను డిప్యూటీ డీఎంహెచ్వో మేరీ క్యాథరిన్ మంగళవారం తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలో నమోదవుతున్న కేసుల రికార్డులు, పనితీరును పరిశీలించారు. కార్యక్రమంలో డిప్యూటీ డెమో వేంకటేశ్వరరావు, హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ విజయలక్ష్మి పాల్గొన్నారు.