సేంద్రియ ఉత్పత్తులతో సంపూర్ణ ఆరోగ్యం
ABN , Publish Date - Sep 06 , 2025 | 12:05 AM
: సేంద్రియ ఉత్ప త్తులతో సంపూర్ణ ఆరోగ్యం లభి స్తుందని ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. శుక్రవారం శ్రీకాకు ళంలోని రైతు బజారు వద్ద డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మూడు సేంద్రి య ఉత్పత్తుల మొబైల్ వాహనా లను ప్రారంభించారు.
అరసవల్లి, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): సేంద్రియ ఉత్ప త్తులతో సంపూర్ణ ఆరోగ్యం లభి స్తుందని ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. శుక్రవారం శ్రీకాకు ళంలోని రైతు బజారు వద్ద డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మూడు సేంద్రి య ఉత్పత్తుల మొబైల్ వాహనా లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రసా యన ఎరువులు, పురుగుమందులు వాడకుండా కంపోస్టు, పచ్చిరొట్ట వంటి జీవాధార ఎరువులతో పంటలు పండిం చాలని కోరారు. ప్రజారోగ్య రక్షణ ప్రభుత్వ బాధ్యతని, సహజ ఉత్పత్తులను ప్రోత్స హించడం, వాటిని ప్రజలు వినియోగించేలా చేయడం తమ కర్తవ్యమన్నారు.