Share News

సకాలంలో ఫిర్యాదులు పరిష్కరిస్తా: ఎస్పీ

ABN , Publish Date - Aug 02 , 2025 | 12:22 AM

సకాలంలో ఫిర్యాదులు పరిష్కారానికి కృషి చేస్తానని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అ న్నారు.

సకాలంలో ఫిర్యాదులు పరిష్కరిస్తా: ఎస్పీ
అర్జీదారులతో మాట్లాడుతున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి

పలాస, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): సకాలంలో ఫిర్యాదులు పరిష్కారానికి కృషి చేస్తానని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అ న్నారు. శుక్రవారం కాశీబుగ్గ పోలీ స్టేషన్‌ ఆవరణలో ప్రజా ఫిర్యాదుల వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలు తెలు సుకున్నారు. ప్రతి సోమవారం శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో, శు క్రవారం కాశీబుగ్గ పోలీస్టేషన్‌లో ప్రజాఫిర్యాదులు స్వీకరించడం జరుగు తుందన్నారు. ఇక్కడ వచ్చిన ఫిర్యాదులు పెండింగ్‌లో ఉంచకుండా అవస రమైన చర్యలు తీసుకుంటానన్నారు.

Updated Date - Aug 02 , 2025 | 12:22 AM