Share News

Headmasters Forum: ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎంల ఫోరం ఏర్పాటు

ABN , Publish Date - Jul 25 , 2025 | 04:42 AM

ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్తగా నియమితులైనప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఏపీపీఎస్‌ హెచ్‌ఎం ఫోరంను ఏర్పాటు చేసుకున్నారు.

Headmasters Forum: ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎంల ఫోరం ఏర్పాటు

  • అధ్యక్షుడిగా సీవీ ప్రసాద్‌ ఎన్నిక

అమరావతి, జూలై 24 (ఆంధ్రజ్యోతి): ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్తగా నియమితులైనప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఏపీపీఎస్‌ హెచ్‌ఎం ఫోరంను ఏర్పాటు చేసుకున్నారు. అధ్యక్షుడిగా కడప జిల్లాకు చెందిన సీవీ ప్రసాద్‌ ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా వి.వెంకటేశ్వరరావు, అదనపు ప్రధాన కార్యదర్శిగా బి.సుధాకర్‌, అసోసియేట్‌ అధ్యక్షులుగా బి.సూర్యనారాయణ, టి.భాస్కర్‌రెడ్డి, ధర్నాశి చిరంజీవి, జి.వెంకటరమణయ్య, ఎల్‌.రమే్‌షకుమార్‌, బి.బాబురెడ్డి, కార్యదర్శులుగా బి.చంద్రశేఖర్‌, గోవిందు నాగరాజు, కె.చిన్నారావు, డి.రవీంద్రనాథ్‌, పి.చిట్టిబాబు ఎన్నికైనట్లు ఫోరం ఓ ప్రకటనలో తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి..

YS Sharmila: మద్యం స్కామ్ వెనుక ఉన్న కుట్ర కోణాలు వెలికి తీయాలి

Hari Hara Veeramallu: సీఎం చంద్రబాబుకు హరిహర వీరమల్లు థ్యాంక్స్..

Read latest AP News And Telugu News

Updated Date - Jul 25 , 2025 | 04:46 AM