Share News

మహిళ ఆత్మహత్య

ABN , Publish Date - May 27 , 2025 | 11:01 PM

దర్శి, మండలంలోని తూర్పువీరాయపాలెంలో మంగళవారం మహిళ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

మహిళ ఆత్మహత్య

దర్శి, మే 27 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని తూర్పువీరాయపాలెంలో మంగళవారం మహిళ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎస్‌ఐ మురళి కథనం ప్రకారం.. సీహెచ్‌ వెంకటరత్నం(30) భర్త మందలించడంతో మనస్తాపం చెంది, ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వెంకటరత్నం తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు.

Updated Date - May 27 , 2025 | 11:01 PM