బడుగుల అభ్యున్నతి కూటమితోనే సాధ్యం
ABN , Publish Date - Jul 24 , 2025 | 12:43 AM
బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కూటమి ప్రభుత్వం తోనే సాధ్యమని ఎమ్యెల్యే బీఎన్.విజయ్కుమా ర్ తెలిపారు. బుధవారం సాయంత్రం చీమకు ర్తి పట్టణ శివారు కాలనీలుగా ఉన్న గంగా, హి మగిరికాలనీల్లో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు.
ఎమ్మెల్యే విజయ్కుమార్
చీమకుర్తి, జూలై23(ఆంధ్రజ్యోతి): బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కూటమి ప్రభుత్వం తోనే సాధ్యమని ఎమ్యెల్యే బీఎన్.విజయ్కుమా ర్ తెలిపారు. బుధవారం సాయంత్రం చీమకు ర్తి పట్టణ శివారు కాలనీలుగా ఉన్న గంగా, హి మగిరికాలనీల్లో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీఎన్కు కాలనీవాసులు ఘనస్వాగతం పలికారు. ఆయన ఇంటింటికి తి రుగుతూ ఏడాదికాలంలో ప్రభుత్వం అందజేసి న పథకాలను వివరించే కరపత్రాన్ని పంపిణీ చేశారు. కాలనీవాసుల సమస్యలను తెలుసు కుంటూ వాటికి సత్వరమే పరిష్కారం చూపా లని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మన్నం ప్రసాద్, పట్టణ అఽధ్యక్షుడు ముప్పూరి చలమయ్య, కాట్రగడ్డ ర మణయ్య, రావిపాటి రాంబాబు, అవనిగడ్డ శేష య్య, జానీ, గొల్లపూడి సుబ్బారావు, యడ్లపల్లి రామబ్రహ్మం, గొల్లపూడి హరి, సూరంపల్లి హ నుమంతరావు, గొల్లపూడి కోటేశ్వరరావు, కట్టా రమణయ్య, పొట్లూరి వెంకట్రావు, సత్యం సు బ్బారావు, వెంకట్రావు, నర్రా నాగరాజు, మోమి న్, రఫి తదితరులు పాల్గొన్నారు.