Share News

సనాతనధర్మం కోసం పాదయాత్ర

ABN , Publish Date - Jan 25 , 2025 | 11:47 PM

సనాతన ధర్మం, హిందూవుల్లో ఐక్యత కోసం హిందూపురం రూరల్‌ మండలంలోని లిం గంపల్లి నుంచి కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు 160 మంది భక్తులు పాద్రయాత్ర చేపట్టారు.

సనాతనధర్మం కోసం పాదయాత్ర
పాదయాత్ర చేస్తున్న లక్ష్మీ నరసింహస్వామి భక్తులు

ఓబుళదేవరచెరువు, జనవరి 25(ఆంధ్రజ్యోతి): సనాతన ధర్మం, హిందూవుల్లో ఐక్యత కోసం హిందూపురం రూరల్‌ మండలంలోని లిం గంపల్లి నుంచి కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు 160 మంది భక్తులు పాద్రయాత్ర చేపట్టారు. శనివారం ఈ పాద యాత్ర ఓడీసీకి చేసుకుంది. వారు మాట్లాడుతూ లింగంపల్లి లక్ష్మీ నర సింహస్వామి కమిటీ కార్యదర్శి టీచర్‌ జయన్న ఆధ్వర్యంలో గత మూడేళ్లుగా కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి పాతయాత్ర నిర్వహిస్తున్నట్లు చెప్పారు.గురువారం లింగం పల్లివద్ద ఈ పాదయాత్ర ప్రారంభించామని, శనివారం సాయం త్రానికి కదిరి చేసుకొని.. స్వామివారిని దర్శించుకుం టుమన్నారు. 110కి లోమీటర్ల పాదయాత్ర చేపట్టమని చెప్పారు.

Updated Date - Jan 25 , 2025 | 11:47 PM