COVID: రాష్ట్రంలో మరో కొవిడ్ కేసు
ABN , Publish Date - May 29 , 2025 | 05:35 AM
ఏలూరు జిల్లాలో కొత్తగా మరో కరోనా కేసు ధృవీకరించబడింది, దీంతో మొత్తం బాధితుల సంఖ్య మూడు అయ్యింది. ముసునూరు మండలం ఎల్లాపురం గ్రామానికి చెందిన 52 ఏళ్ల వ్యక్తి కోవిడ్ లక్షణాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పాజిటివ్గా నిర్ధారించబడ్డారు.
ఏలూరు అర్బన్, మే 28(ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లాలో మరొకరికి కరోనా సోకింది. దీంతో ఈ జిల్లాలో బాధితుల సంఖ్య మూడుకి చేరింది. మరొకరికి అనుమానంతో చికిత్స చేస్తున్నా నిర్ధారణ కావాల్సి ఉంది. ముసునూరు మండలం ఎల్లాపురం గ్రామానికి చెందిన వ్యక్తి(52) కొవిడ్ లక్షణాలతో ప్రభుత్వాసుపత్రికి వచ్చారు. పరీక్షలో పాజిటివ్ అని తేలింది.
Also Read:
మరోసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు
బీజేపీ నేతలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వార్నింగ్
For More Telugu And National News