Rottela Panduga: ముగిసిన రొట్టెల పండుగ
ABN , Publish Date - Jul 11 , 2025 | 03:50 AM
మత సామరస్యానికి ప్రతీకగా నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండుగ శుక్రవారం రాత్రి ముగిసింది
ఐదు రోజుల్లో 11 లక్షల మందికిపైగా భక్తుల రాక
నెల్లూరు (సాంస్కృతికం), జూలై 10(ఆంధ్రజ్యోతి): మత సామరస్యానికి ప్రతీకగా నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండుగ శుక్రవారం రాత్రి ముగిసింది. ఈ నెల 10వ తేదీన పండుగ ప్రారంభమవగా ఐదు రోజులపాటు 11 లక్షల మందికిపైగా భక్తులు హాజరైనట్లు అధికారుల అంచనా.