Nara Lokesh: 17న కుంభమేళాకు లోకేశ్
ABN , Publish Date - Feb 13 , 2025 | 04:05 AM
రాష్ట్ర విద్య, ఐటీ, ఎలకా్ట్రనిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ ఈ నెల 17న మహాకుంభమేళాలో పాల్గొనేందుకు కుటుంబసమేతంగా ప్రయాగ్రాజ్ వెళ్లనున్నారు.

అమరావతి, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విద్య, ఐటీ, ఎలకా్ట్రనిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ ఈ నెల 17న మహాకుంభమేళాలో పాల్గొనేందుకు కుటుంబసమేతంగా ప్రయాగ్రాజ్ వెళ్లనున్నారు. అక్కడి నుంచి వారాణసీ చేరుకుని కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు.