Share News

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - Nov 28 , 2025 | 12:19 AM

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయ మని డీసీఎంఎస్‌ చైర్మన వై. నాగేశ్వరరావుయాదవ్‌ అన్నారు.

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
చంద్రపల్లిలో ‘రైతన్న మీ కోసం’లో పాల్గొన్న నాగేశ్వరరావు యాదవ్‌

డీసీఎంఎస్‌ చైర్మన వై.నాగేశ్వరరావు యాదవ్‌

ప్యాపిలి, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయ మని డీసీఎంఎస్‌ చైర్మన వై. నాగేశ్వరరావుయాదవ్‌ అన్నారు. గురువారం మండలంలోని చంద్రపల్లి గ్రామంలో రైతన్న మీ కోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. నాగేశ్వరరావుయాదవ్‌ మాట్లాడతూ రైతులు ఆనందంగా ఉం డాలనే ప్రభుత్వ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా పెట్టుబడి నిధులను వారి బ్యాంకు ఖాతాల్లోకి జమ చేసిందన్నారు. కార్యక్రమంలో సందీప్‌, దామోదర్‌, ఆదినారాయణ, రామక్రిష్ణ, సుంకన్న, నరేష్‌, రామ్మోహన పాల్గొన్నారు.

Updated Date - Nov 28 , 2025 | 12:20 AM