మెనూ తప్పనిసరిగా పాటించాలి
ABN , Publish Date - Nov 21 , 2025 | 12:17 AM
ప్రభుత్వ పాఠశాలల్లో మెనూ తప్పనిసరిగా పాటించాలని ఎంఈవో న్యామతుల్ల మధ్యాహ్న భోజన నిర్వాహకులకు సూచించారు.
చాగలమర్రి, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో మెనూ తప్పనిసరిగా పాటించాలని ఎంఈవో న్యామతుల్ల మధ్యాహ్న భోజన నిర్వాహకులకు సూచించారు. గురువారం మండలంలోని శెట్టివీడు ప్రాథమిక పాఠశాలను ఎంఈవో తనిఖీ చేసి, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో హెచఎం మహబూబ్ బాషా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.