Share News

నిలకడగా శ్రీశైలం నీటిమట్టం

ABN , Publish Date - Oct 10 , 2025 | 11:13 PM

శ్రీశైలం డ్యాం నీటిమట్టం నిలకడగా ఉంది. వరద ప్రవాహం తగ్గింది. శ్రీశైలం రెండు విద్యుత్‌ కేంద్రాల్లో ఉత్పత్తి అనంతరం 62,535 క్యూసెక్కులు విడుదల చేశారు.

నిలకడగా శ్రీశైలం నీటిమట్టం
నిలకడగా డ్యాం

శ్రీశైలం, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం డ్యాం నీటిమట్టం నిలకడగా ఉంది. వరద ప్రవాహం తగ్గింది. శ్రీశైలం రెండు విద్యుత్‌ కేంద్రాల్లో ఉత్పత్తి అనంతరం 62,535 క్యూసెక్కులు విడుదల చేశారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల సమ యానికి 884 అడుగులుగా ఉంది. నీటినిల్వ సామర్థ్యం 215 టీఎంసీలుగా నమోదైంది. ఎగువ జూరాల స్పిల్‌వే, విద్యుత్‌ ఉత్పత్తి, సుంకేసుల, హంద్రీ మొత్తం 62,341 కూసెక్కులు ఇన్‌ఫ్లోగా వచ్చి చేరాయి.

Updated Date - Oct 10 , 2025 | 11:13 PM