రాష్ట్రంలో రెడ్బుక్ పాలన
ABN , Publish Date - Jun 17 , 2025 | 12:32 AM
రాష్ట్రంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ అభివృద్ధి పక్కన పెట్టి రెడ్బుక్ పాలన సాగిస్తున్నారని ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి ఆరోపించారు
ఆలూరు, జూన్16(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ అభివృద్ధి పక్కన పెట్టి రెడ్బుక్ పాలన సాగిస్తున్నారని ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి ఆరోపించారు. సోమవారం పార్టీ కార్యాల యంలో వెన్నుటు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ వెన్నుపోటు పుస్తకం లో వ్యవస్థలు కూలి, ఆర్థిక భద్రత కోల్పోవడం సహా పలు అంశాలను పొందుపరచారన్నారు. కన్వీనర్లు మారయ్య, మల్లికార్జున, నాయకులు జనార్ధన్నాయుడు, శేషప్ప, గిరి, భాస్కర్, నాగేంద్ర, మల్లికార్జున, రాజు, రాజశేఖర్, శివ, అరికెర ఉరుకుందు, వీరేష్ పాల్గొన్నారు.