Share News

చిత్తశుద్ధితో సమస్యలను పరిష్కరించాలి

ABN , Publish Date - Dec 28 , 2025 | 11:31 PM

చిత్తశుద్ధితో సమస్యలను పరిష్కరించాలి

చిత్తశుద్ధితో సమస్యలను పరిష్కరించాలి
మహిళతో మాట్లాడుతున్న మంత్రి బీసీ

ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

బనగానపల్లె, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): ప్రతి అధికారి చిత్తశుద్ధితో ప్రజా సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ సమస్యల పరిష్కారానికి అధికారులు సమ ష్టిగా పనిచేయాలని ఆదేశించారు. కొన్ని సమస్యలను సం బంధిత శాఖలకు పంపి పరిష్కరించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. పొలం వివాదాలు, వ్యక్తిగత సమస్యలు మంత్రి దృష్టికి ప్రజలు తీసుకువచ్చారు.

Updated Date - Dec 28 , 2025 | 11:32 PM