రాష్ట్ర మహిళా కమిషన చైర్పర్సనను కలిసిన డీఎస్పీ
ABN , Publish Date - Jul 23 , 2025 | 12:24 AM
కర్నూలు పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర మహిళా కమిషన చైర్పర్సన డాక్టర్ రాయపాటి శైలజను మంగళవారం మహిళా పోలీస్ స్టేషన డీఎస్పీ కె.శ్రీనివా సాచారి, మహిళా పోలీస్స్టేషన సీఐలు అబ్దుల్ గౌస్, విజయలక్ష్మి, ఎస్ఐలు మర్యాదపూర్వకంగా కలిశారు.
కర్నూలు క్రైం, జూలై 22(ఆంధ్రజ్యోతి): కర్నూలు పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర మహిళా కమిషన చైర్పర్సన డాక్టర్ రాయపాటి శైలజను మంగళవారం మహిళా పోలీస్ స్టేషన డీఎస్పీ కె.శ్రీనివా సాచారి, మహిళా పోలీస్స్టేషన సీఐలు అబ్దుల్ గౌస్, విజయలక్ష్మి, ఎస్ఐలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టాలని, బాధిత మహిళ లకు అండగా నిలవాలని, త్వరితగతిన న్యాయం జరిగేలా కృషి చేయాలని ఆమె పోలీసు అధికారులను సూచించారు.