Share News

క్షేత్రాభివృద్ధికి తోడ్పడండి

ABN , Publish Date - Nov 01 , 2025 | 11:48 PM

భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనా యుడును శ్రీశైల దేవస్థానం ట్రస్ట్‌బోర్డ్‌ చైర్మెన్‌ పోతుగుంట రమేష్‌నాయుడు శనివారం కలిశారు.

 క్షేత్రాభివృద్ధికి తోడ్పడండి
మాజీ ఉపరాష్ట్రపతికి పుష్పగుచ్ఛం ఇస్తున్న పోతుగుంట రమేష్‌నాయుడు

చైర్మన్‌ రమేష్‌నాయుడు

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కోరిన ట్రస్ట్‌ బోర్డ్‌

శ్రీశైలం, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి) : భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనా యుడును శ్రీశైల దేవస్థానం ట్రస్ట్‌బోర్డ్‌ చైర్మెన్‌ పోతుగుంట రమేష్‌నాయుడు శనివారం కలిశారు. కడపలోని ఓ అతిథి గృహంలో ఆయ నను కలిసి శ్రీశైలం ఆది దంపతుల ప్రసాదాన్ని అందజేశారు. శ్రీశైలంలో చేపట్టిన అభివృధ్ధి ప్రణాళికలకు తగు సలహాలు, సూచనలు ఇచ్చి తోడ్పడాలని మాజీ ఉపరాష్ట్రపతిని కోరినట్లు చైర్మన్‌ తెలిపారు.

Updated Date - Nov 01 , 2025 | 11:48 PM