తరగతి గది దుస్థితి
ABN , Publish Date - Apr 11 , 2025 | 12:03 AM
మండలంలోని హెబ్బటం జడ్పీ ఉన్నత పాఠశాలలో 700మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం నాడు- నేడు కింద నూతనంగా 12 తరగతి గదుల నిర్మాణాన్ని రూ.2.15కోట్లతో నిర్మించేందుకు ప్రారంభిం చింది.

హొళగుంద, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): మండలంలోని హెబ్బటం జడ్పీ ఉన్నత పాఠశాలలో 700మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం నాడు- నేడు కింద నూతనంగా 12 తరగతి గదుల నిర్మాణాన్ని రూ.2.15కోట్లతో నిర్మించేందుకు ప్రారంభిం చింది. అయితే నిధులు ఇవ్వకపోవడంతో పనులు ఆగిపోయాయి. కాసోకూస్తో ఒక్క గది మాత్రమే అణువుగా ఉండటంతో 78మంది ఆరోగతి విద్యార్థులు నేలపైనే కూర్చుని చదువుకుంటున్నారు. మిగతా తరగతులు విద్యార్థులు పాత గదుల్లోనే చదువుకుం టున్నారు. సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారు.