శాశ్వత పరిష్కారం చూపాలి: కమిషనర్
ABN , Publish Date - Sep 16 , 2025 | 12:57 AM
ప్రతి అర్జీదా రుడు సంతృప్తి చెందేలా వాటికి శాశ్వత పరిష్కారం చూపాలని కార్పొరేషన కమిషనర్ పి.విశ్వనాథ్ అధికారు లను ఆదేశించారు.
కర్నూలు న్యూసిటీ, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): ప్రతి అర్జీదా రుడు సంతృప్తి చెందేలా వాటికి శాశ్వత పరిష్కారం చూపాలని కార్పొరేషన కమిషనర్ పి.విశ్వనాథ్ అధికారు లను ఆదేశించారు. సోమవారం కార్పొరేషన కార్యాలయంలో నిర్వహిం చిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన 23 ఫిర్యా దులను కమిషనర్ స్వీకరించారు. అడిషనల్ కమిషనర్ ఆర్జీవీ కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్కుమార్రెడ్డి, మేనేజర్ చిన్నరాముడు, ప్రజా రోగ్య అధికారి కె.విశ్వేశ్వరరెడ్డి, ఇనచార్జి ఎస్ఈ శేషసాయి పాల్గొన్నారు.