Share News

Governor Abdul Nazeer: మల్లన్నను దర్శించుకున్న గవర్నర్‌

ABN , Publish Date - Feb 26 , 2025 | 05:27 AM

శ్రీశైలంలో రెండురోజుల పర్యటనను పూర్తి చేసుకున్న గవర్నర్‌ మంగళవారం ఉదయం సున్నిపెంట నుంచి ప్ర త్యేక హెలికాఫ్టర్‌లో విజయవాడ వెళ్లారు.

Governor Abdul Nazeer: మల్లన్నను దర్శించుకున్న గవర్నర్‌

శ్రీశైలం, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ దంపతులు సోమవారం రా త్రి శ్రీశైలంలో భ్రమరాంబ, మల్లికార్జునస్వామి వార్లను దర్శించుకున్నా రు. కాగా, శ్రీశైలంలో రెండురోజుల పర్యటనను పూర్తి చేసుకున్న గవర్నర్‌ మంగళవారం ఉదయం సున్నిపెంట నుంచి ప్ర త్యేక హెలికాఫ్టర్‌లో విజయవాడ వెళ్లారు.

Updated Date - Feb 26 , 2025 | 05:27 AM