ముగిసిన రాయలసీమ నృత్యోత్సవాలు
ABN , Publish Date - Feb 24 , 2025 | 11:48 PM
స్థానిక శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న రాయలసీమ నృత్యోత్సవ వేడుకలు సోమవారంతో మగిశాయి.

ధర్మవరం, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): స్థానిక శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న రాయలసీమ నృత్యోత్సవ వేడుకలు సోమవారంతో మగిశాయి. ఈ వేడుకలలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు పరిశే సుధాకర్, చెన్నకేశవస్వామి ఆలయ చైర్మన చెన్నంశెట్టి జగదీశ, ప్రముఖులు గోవిందచౌదరి, పుల్లయ్య, కలవల మహేశ హాజరై పోటీల్లో గెలుపొందిన చిన్నారులకు బహుమతులు అంద..జేశారు.