Share News

వాడపల్లి వెంకన్న ఆదాయం రూ.1.87లక్షలు

ABN , Publish Date - Apr 10 , 2025 | 01:36 AM

వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆల యానికి బుధవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రద్దీ నెలకొంది.

వాడపల్లి వెంకన్న ఆదాయం రూ.1.87లక్షలు

ఆత్రేయపురం, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆల యానికి బుధవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రద్దీ నెలకొంది. స్వామివారిని దర్శించుకున్న అనంతరం భక్తులు అన్న ప్రసాదంలో పాల్గొన్నారు. వివిధ సేవల ద్వారా ఒక్కరోజు ఆదాయం రూ.1,87,727 వచ్చినట్టు ఉపకమిషనరు, ఈవో నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు.

Updated Date - Apr 10 , 2025 | 01:36 AM