Share News

కాకినాడ నచ్చేసింది...

ABN , Publish Date - Aug 13 , 2025 | 12:45 AM

కాకినాడ, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): కాకినాడలో సినీ నటి నిధి అగర్వాల్‌ సందడి చేశారు. కాకినాడ దేవాలయంవీధిలోని ఓ జ్యూవెలరీ షోరూమ్‌ ప్రారంభోత్సవానికి మంగళవారం ఆమె విచ్చేశారు. ప్రేక్షకులు ఆమెను చూసేందుకు భారీగా తరలివచ్చారు. షోరూమ్‌ను రిబ్బన్‌ కట్‌ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఆమె ప్రా

కాకినాడ నచ్చేసింది...
మాట్లాడుతున్న నిధి అగర్వాల్‌

సినీ నటి నిధి అగర్వాల్‌ సందడి

కాకినాడ, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): కాకినాడలో సినీ నటి నిధి అగర్వాల్‌ సందడి చేశారు. కాకినాడ దేవాలయంవీధిలోని ఓ జ్యూవెలరీ షోరూమ్‌ ప్రారంభోత్సవానికి మంగళవారం ఆమె విచ్చేశారు. ప్రేక్షకులు ఆమెను చూసేందుకు భారీగా తరలివచ్చారు. షోరూమ్‌ను రిబ్బన్‌ కట్‌ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఆమె ప్రారంభించారు. షోరూమ్‌లోని ఆభరణాలను పరిశీలించి, ఫొటోలకు ఫో జులిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాకినాడ మొదటిసారి వచ్చానని, కాకినాడ తనకు బాగా నచ్చిం దన్నారు. తన తర్వాత చిత్రం రాజాసాబ్‌ అని తెలిపారు.

Updated Date - Aug 13 , 2025 | 12:45 AM