నేటి నుంచి విరించి-2కె25
ABN , Publish Date - Mar 12 , 2025 | 01:51 AM
పద్మావతి మహిళా యూనివర్సిటీలో బుధవారం నుంచి విరించి-2కె25 కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు ఇంజనీరింగ్ కాలేజీ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇందులో వీసీ ప్రొఫెసర్ ఉమ, రిజిస్ట్రార్ రజని, ఇతర అధికారులు పాల్గొంటారు. రెండు రోజుల పాటు విద్యార్థులు సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తారు.

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), మార్చి 11(ఆంధ్రజ్యోతి): పద్మావతి మహిళా యూనివర్సిటీలో బుధవారం నుంచి విరించి-2కె25 కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు ఇంజనీరింగ్ కాలేజీ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇందులో వీసీ ప్రొఫెసర్ ఉమ, రిజిస్ట్రార్ రజని, ఇతర అధికారులు పాల్గొంటారు. రెండు రోజుల పాటు విద్యార్థులు సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తారు.