Share News

మూడ్రోజులపాటు వర్షాలు

ABN , Publish Date - May 31 , 2025 | 01:45 AM

నైరుతి రుతుపవనాల ప్రభావంతో శుక్రవారం నుంచి వరుసగా మూడ్రోజులపాటు జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

మూడ్రోజులపాటు వర్షాలు

చిత్తూరు కలెక్టరేట్‌, మే 30 (ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాల ప్రభావంతో శుక్రవారం నుంచి వరుసగా మూడ్రోజులపాటు జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. చిత్తూరులో శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి తేలికపాటి వర్షం కురుస్తోంది.

Updated Date - May 31 , 2025 | 01:45 AM