Share News

నేడు జిల్లాలో పీజీఆర్‌ఎస్‌ రద్దు

ABN , Publish Date - Sep 15 , 2025 | 01:16 AM

తిరుపతి కేంద్రంగా జాతీయ మహిళా సాధికార సదస్సు జరుగుతున్న నేపథ్యంలో సోమవారం జిల్లా, మండల కేం ద్రాల్లో నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేస్తున్నట్లు కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

నేడు జిల్లాలో పీజీఆర్‌ఎస్‌ రద్దు

తిరుపతి(కలెక్టరేట్‌), సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి): తిరుపతి కేంద్రంగా జాతీయ మహిళా సాధికార సదస్సు జరుగుతున్న నేపథ్యంలో సోమవారం జిల్లా, మండల కేం ద్రాల్లో నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేస్తున్నట్లు కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి, సహకరించాలని కోరారు.

Updated Date - Sep 15 , 2025 | 01:16 AM