Share News

శ్రీకాళహస్తీశ్వరాలయంలో కార్తీక శోభ

ABN , Publish Date - Oct 20 , 2025 | 02:14 AM

శ్రీకాళహస్తీశ్వరాలయం కార్తీక శోభ సంతరించుకుంది. కార్తీకమాసం ప్రారంభం సందర్భంగా ఆలయంలో విద్యుత్‌ దీపాలంకరణలు చేశారు. భక్తులకు అవసరమయ్యే ఏర్పాట్లు ఆలయ అధికారులు చేస్తున్నారు. అదే విధంగా బ్రహ్మగుడి ఆవరణలో కేదారిగౌరీవ్రతం జరగనుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లును కూడా పూర్తి చేశారు.

శ్రీకాళహస్తీశ్వరాలయంలో కార్తీక శోభ

ఫ కేదార గౌరీవ్రతానికి ఏర్పాట్లు పూర్తి

శ్రీకాళహస్తి, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తీశ్వరాలయం కార్తీక శోభ సంతరించుకుంది. కార్తీకమాసం ప్రారంభం సందర్భంగా ఆలయంలో విద్యుత్‌ దీపాలంకరణలు చేశారు. భక్తులకు అవసరమయ్యే ఏర్పాట్లు ఆలయ అధికారులు చేస్తున్నారు. అదే విధంగా బ్రహ్మగుడి ఆవరణలో కేదారిగౌరీవ్రతం జరగనుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లును కూడా పూర్తి చేశారు.

Updated Date - Oct 20 , 2025 | 02:14 AM