పలమనేరుకు ‘గణేష్’
ABN , Publish Date - Jun 20 , 2025 | 01:30 AM
పలమనేరు సమీపంలోని ముసలిమడుగు ఎలిఫెంట్ క్యాంపునకు గురువారం మధ్యాహ్నం మరో కుంకీ ఏనుగు చేరింది. తిరుపతి ఎస్వీ జూపార్కు నుంచి గణేష్ అనే ఈ కుంకీ ఏనుగును లారీలో తీసుకొచ్చారు. ఇప్పటికే ఇక్కడున్న ఆరు కుంకీ ఏనుగులు ఉన్నాయి. గణేష్ రాకతో ఈ సంఖ్య ఏడుకు చేరింది. కొత్తగా వచ్చిన గణేష్ ద్వారా కూడా ఇక్కడున్న ఏనుగులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిసింది.
పలమనేరు, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): పలమనేరు సమీపంలోని ముసలిమడుగు ఎలిఫెంట్ క్యాంపునకు గురువారం మధ్యాహ్నం మరో కుంకీ ఏనుగు చేరింది. తిరుపతి ఎస్వీ జూపార్కు నుంచి గణేష్ అనే ఈ కుంకీ ఏనుగును లారీలో తీసుకొచ్చారు. ఇప్పటికే ఇక్కడున్న ఆరు కుంకీ ఏనుగులు ఉన్నాయి. గణేష్ రాకతో ఈ సంఖ్య ఏడుకు చేరింది. కొత్తగా వచ్చిన గణేష్ ద్వారా కూడా ఇక్కడున్న ఏనుగులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిసింది.