నిరసన గళం
ABN , Publish Date - Jul 11 , 2025 | 02:10 AM
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో బుధవారం వైసీపీ అధినేత జగన్ పర్యటన సందర్భంగా ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫరు శివకుమార్పై ఆ పార్టీ మూకల దాడిని ఖండిస్తూ గురువారం తిరుపతిలో నిరసన గళం వినిపించారు.
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో బుధవారం వైసీపీ అధినేత జగన్ పర్యటన సందర్భంగా ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫరు శివకుమార్పై ఆ పార్టీ మూకల దాడిని ఖండిస్తూ గురువారం తిరుపతిలో నిరసన గళం వినిపించారు. పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండు చేశారు.