సర్వదర్శనానికి 8 గంటలు
ABN , Publish Date - Jul 10 , 2025 | 01:54 AM
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్2లో 20 కంపార్టుమెంట్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్1లో 4 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచి ఉన్నారు. సోమవారం హుండీ ఆదాయం: రూ.4.66 కోట్లు మంగళవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 78,320 తలనీలాలు సమర్పించినవారు: 24,950
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్2లో 20 కంపార్టుమెంట్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్1లో 4 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచి ఉన్నారు.
సోమవారం హుండీ ఆదాయం: రూ.4.66 కోట్లు
మంగళవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 78,320
తలనీలాలు సమర్పించినవారు: 24,950