ప్రతి స్కీమ్లోనూ వైసీపీ స్కామ్
ABN , Publish Date - May 29 , 2025 | 05:28 AM
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో విధ్వంస పాలన సాగిందని, స్కీముల పేరుతో స్కాములు జరిగినట్లు విమర్శించారు. చంద్రబాబు తిరిగి సీఎం అయిన తరువాత ప్రజల ఆశలకూ విశ్వాసాలకూ నూతన దిక్సూచి ఏర్పడిందని, ఉపాధి అవకాశాలు పెరిగాయని చెప్పారు.
‘విధ్వంసం నుంచి పునర్నిర్మాణం అనేది పదాల సమాహారమే కాదు. ఇది ప్రజల ఆశలకు, విశ్వాసాలకు నిదర్శనం. 2019లో వైసీపీ వచ్చా క విష సంస్కృతి, విధ్వంస పాలనకు నాంది పలికింది. ప్రతి అంశంలో స్కీమ్ పేరుతో స్కామ్ చేశారు. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టాక మళ్లీ వెలుగు వచ్చింది. ప్యాలెస్ పాలన పోయి ప్రజా పాలన ప్రారంభమైంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయి.’
- ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర
(అంశం: విధ్వంసం నుంచి పునర్నిర్మాణం)
Also Read:
మరోసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు
బీజేపీ నేతలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వార్నింగ్
For More Telugu And National News