APEAPCET: ఏపీఈఏపీసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ ప్రాఽథమిక కీ విడుదల నేడు
ABN , Publish Date - May 21 , 2025 | 03:56 AM
కాకినాడలో జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీఈఏపీసెట్-2025 రెండోరోజు ప్రశాంతంగా జరిగింది. అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు పూర్తయ్యాయి; బుధవారం నుంచి ఇంజనీరింగ్ పరీక్షలు ప్రారంభమవనున్నాయి.
జేఎన్టీయూకే, మే 20(ఆంధ్రజ్యోతి): కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీఈఏపీసెట్-2025 మంగళవారం రెండోరోజు ప్రశాంతంగా జరిగిందని ఈఏపీసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ వీవీ సుబ్బారావు తెలిపారు. ఉదయం నిర్వహించిన పరీక్షకు 20,440 మంది విదార్థులు హాజరు కావాల్సి ఉండగా 18,777 మంది హాజర య్యా రని, మధ్యాహ్నం అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షకు 20,479 మంది విదార్థులు హాజరుకావాల్సి ఉండగా 19,028 మంది హాజరయ్యారని తెలిపారు. బుధవారం ప్రాథమిక కీ విడుదల చేస్తామని చెప్పారు. అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు ముగిశాయని... ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు బుధవారం ప్రారంభమై 27వ తేదీ వరకు జరుగుతాయన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Tiruvuru Political Clash: తిరువూర్లో తీవ్ర ఉద్రిక్తత.. దేవినేని అవినాష్ అరెస్ట్
Liquor Case Remand: లిక్కర్ కేసు.. ఆ ఏడుగురు మళ్లీ జైలుకే
Read Latest AP News And Telugu News