Share News

AP Gurukulam: గురుకులాలకు ముగిసిన ప్రవేశ పరీక్ష

ABN , Publish Date - Apr 26 , 2025 | 04:42 AM

ఆంధ్రప్రదేశ్‌లో గురుకుల విద్యాలయాల ప్రవేశ పరీక్షలు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా జరిగాయి. మొత్తం 60,000కి పైగా విద్యార్థులు పాఠశాలలు, జూనియర్‌, డిగ్రీ కాలేజీలకు పరీక్షలు రాశారు.

AP Gurukulam: గురుకులాలకు ముగిసిన ప్రవేశ పరీక్ష

ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలలు, జూనియర్‌ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశ పరీక్షలు జరిగాయి. 5, 6, 7, 8 తరగతుల్లో ప్రవేశాల కోసం 19,797 మంది, జూనియర్‌ కాలేజీల్లో ప్రవేశాలకు 41,118 మంది, డిగ్రీ అడ్మిషన్లకు 1,018 మంది విద్యార్థులు పరీక్షలు రాశారని గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి వీఎన్‌ మస్తానయ్య ఓ ప్రకటనలో తెలిపారు.


Also Read:

ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..

లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...

ప్రధాని నివాసంలో కీలక సమావేశం..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 26 , 2025 | 04:42 AM