agricultureఆధునిక వ్యయసాయంపై అవగాహన
ABN , Publish Date - May 14 , 2025 | 11:38 PM
మండలంలోని జగరాజుపల్లిలో రైతులకు ఆధునిక వ్యవసాయంపై తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర వ్యవసాయ కళాశాల విద్యార్థులు బుధవారం అవగాహన కల్పించారు.
పుట్టపర్తి రూరల్, మే 14(ఆంధ్రజ్యోతి): మండలంలోని జగరాజుపల్లిలో రైతులకు ఆధునిక వ్యవసాయంపై తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర వ్యవసాయ కళాశాల విద్యార్థులు బుధవారం అవగాహన కల్పించారు. పెనుకొండ డివిజన సహాయ వ్యవసాయ సంచాలకుడు స్వయంప్రభాకర్ మాట్లాడుతూ .. వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు పాటించడం ద్వారా మెరుగైన పలితాలను సాధించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏరువాక కేంద్రం కో-ఆర్డినేటర్ రామసుబ్బయ్య, తిరుపతి వ్యవసాయ కళాశాల అసోషియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పి గణే్షకుమార్ పాల్గొన్నారు.