MLA వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ
ABN , Publish Date - Jun 02 , 2025 | 11:45 PM
స్థానిక నందలపాడు శ్రీరాముల దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని సోమవారం వైభవంగా నిర్వహించారు
తాడిపత్రి, జూన 2(ఆంధ్రజ్యోతి): స్థానిక నందలపాడు శ్రీరాముల దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని సోమవారం వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కుమారస్వామిరెడ్డి, గూడా రంగనాథరెడ్డి, చిట్టిబాబు, ఆదినారాయణరెడ్డి, రంగనాథరెడ్డి, రాజారెడ్డి, దేవనాథ్ పాల్గొన్నారు.