Share News

ప్రజాఫిర్యాదుల స్వీకరణ

ABN , Publish Date - Dec 20 , 2025 | 12:10 AM

స్థానిక పాతగుంతకల్లులోని 9వ వా ర్డు సచివాలయంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ప్రజా దర్బారును శుక్రవారం నిర్వహించి.. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.

ప్రజాఫిర్యాదుల స్వీకరణ
అర్జీ స్వీకరిస్తున్న ఎమ్మెల్యే గుమ్మనూరు

గుంతకల్లు, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): స్థానిక పాతగుంతకల్లులోని 9వ వా ర్డు సచివాలయంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ప్రజా దర్బారును శుక్రవారం నిర్వహించి.. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఆ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. కార్యక్రమం లో టీడీపీ నాయకులు గుమ్మనూరు నారాయణ స్వామి, తలారి మస్తానప్ప, కౌన్సిలరు ప్రభాకర్‌, ఆమ్లెట్‌ మస్తాన యాదవ్‌, పత్తి హిమబిందు, పాల మల్లికార్జున, హనుమంతు, అంజి, లక్ష్మీనారాయణ, బండారు నగేశ పాల్గొన్నారు.

Updated Date - Dec 20 , 2025 | 12:10 AM