Share News

ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

ABN , Publish Date - Aug 27 , 2025 | 12:07 AM

పట్టణంలో త్రైత సిద్దాంత ప్రభోద సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మంగళవారం కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
శ్రీకృష్ణుడి ప్రతిమను ఊరేగింపు నిర్వహిస్తున్న సభ్యులు

గుత్తి, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): పట్టణంలో త్రైత సిద్దాంత ప్రభోద సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మంగళవారం కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కృష్ణుడి ప్రతిమను కొలువుదీర్చి 11రోజులుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై శ్రీకృష్ణ ప్రతిమను ఊరేగించారు.

Updated Date - Aug 27 , 2025 | 12:07 AM