Share News

soldiers సైనికుల కోసం జనసైనికుల పూజలు

ABN , Publish Date - May 14 , 2025 | 12:05 AM

ఉపముఖ్యమంత్రి పవనకల్యాణ్‌ ఆదేశాల మేరకు భారత సైనికులకు భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండాలని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కర్ణాటకలోని కుక్కె సుబ్రహ్మణ్యంస్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు చేయించారు.

soldiers సైనికుల కోసం జనసైనికుల పూజలు
కుక్కె సుబ్రహ్మణ్యం స్వామి ఆలయం వద్ద జనసేన నాయకులు

ధర్మవరం, మే 13(ఆంధ్రజ్యోతి): ఉపముఖ్యమంత్రి పవనకల్యాణ్‌ ఆదేశాల మేరకు భారత సైనికులకు భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండాలని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కర్ణాటకలోని కుక్కె సుబ్రహ్మణ్యంస్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు చేయించారు. ఇందులో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి, అహుడా చైర్మన టీసీ వరుణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 14 , 2025 | 12:05 AM